rajashekar

కాల్వినిజం వింతబోధలపై లేఖన పరిశీలన - 5 

కాల్వినిజం వింతబోధలపై లేఖన పరిశీలన - 5 

యేసుక్రీస్తు సిలువ బలియాగం ద్వారా ఏర్పరచబడిన రక్షణ  మార్గాన్ని స్వీకరించే అవకాశం(చాన్స్)... 
A)జగత్తుపునాది వేయబడక మునుపే దేవుని చేత నిత్యజీవానికై ఎన్నుకోబడిన "ఆ కొందరికి" మాత్రమే ఉంటుంది.
B)ఈ భూమి పైనున్న సమస్త మానుష్యులకూ ఉంటుంది.

పై ప్రశ్నకు తమ సమాధానం A అని హితబోధ వెబ్సైట్ వారు తెలిపారు.కనుక వీరి అవగాహన మేరకు..యేసుక్రీస్తు  "కొందరిని" రక్షించడానికి మాత్రమే వచ్చాడు.రక్షణ పొందే అవకాశం ప్రతి ఒక్కరికీ లేదు.

కాల్వినిజం వింత బోధలపై లేఖన పరిశోధన - 1 

కాల్వినిజం వింత బోధలపై లేఖన పరిశోధన - 1 

జేమ్స్ కాల్విన్ (1509 - 1564)అనే ఫ్రెంచి క్రైస్తవ సిద్దాంతవేత్త మొదట ప్రొటెస్టెంట్ క్రైస్తవ సంస్కరణకర్తగా ప్రయాణం మొదలెట్టి...తనకు తానుగా సొంత సిద్దాంతాలను వండివార్చి.. క్రైస్తవులలో అనేకులను తన సొంత సిద్దాంతాలవైపు ఆకర్షించి..మొత్తానికి క్రైస్తవ్యంలోనే "కాల్వినిజం"అనే తెగకు బీజం వేశాడు.
16 వ శతాబ్దంలో  కాల్వినిజం పేరట మొదలైన వింతబోధలు తరతరాలుగా కొనసాగుతూ..దిగ్విజయంగా అనేకులను కాల్వినిష్టులుగా మార్చివేస్తున్నాయి.

కాల్వినిజం వింతబోధలపై లేఖన పరిశోధన - 2

కాల్వినిజం వింతబోధలపై లేఖన పరిశోధన - 2

హితబోధ వెబ్సైట్ నిర్వాహకులు బిబుగారికి, సాగర్ గారికీ, మరియూ  రిఫార్మ్డ్ చర్చి విజయవాడకు చెందిన నగేశ్ గారికీ మరియూ సోషల్ మీడియా లో ఈ పోస్టును చూస్తున్న కాల్వినిష్టులందరికీ ..విన్నపం

కాల్వినిజం వింతబోధలపై లేఖన పరిశోధన -3

కాల్వినిజం వింతబోధలపై లేఖన పరిశోధన -3

1)జగత్తు పునాది వేయబడక ముందే.. నిత్యజీవం ఇవ్వడానికి దేవుడు "కొందరిని" ముందే ఎన్నుకొన్నాడు. అయితే.. 

A)"ఆ కొందరినీ" ఖచ్చితమైన ఏ కొలమానం/ఏ ప్రతిపాదిక లేకుండా..కేవలం దేవుడు తన  ఇష్టాన్ని బట్టి మాత్రమే ఎన్నుకున్నాడు.

B)"ఆ కొందరినీ" దేవుడు ఖచ్చితమైన కొలమానం/ ప్రాతిపదికన ఈ భూమిపై ఉన్న సమస్త మనుష్యుల స్వచ్చానుసారమైన నిర్ణయాన్ని  బట్టి  ఎన్నుకొన్నాడు.

అనే ప్రశ్నకు సమాధానంగా హితబోధ అనే వెబ్సైట్ నిర్వాహకులు "A" అనే జవాబు ఇవ్వడం జరిగింది.A జవాబు లో 2 సమాధానాలు కలిసి ఉన్నాయి.

కాల్వినిజం వింత బోధలపై లేఖన పరిశోధన - 4

కాల్వినిజం వింత బోధలపై లేఖన పరిశోధన - 4


2)యేసుక్రీస్తు ఈ భూమిపైకి వచ్చి తన శరీరాన్ని బలిగా అర్పించి ప్రాణం పెట్టింది.. 

A)జగత్తు పునాది వేయబడకముందే దేవునిచేత  ఎన్నుకోబడిన "ఆ కొందరి"కోసము మాత్రమే.

B)ఈ భూమిపై ఉన్న సమస్త మనుష్యుల కోసము.

పై ప్రశ్నకు తమ సమాధానం A అని హితబోధ వెబ్సైట్ వారు తెలిపారు. కనుక..వీరి అవగాహన మేరకు..ముందే దేవునిచేత ఎన్నుకోబడిన ఆ కొందరి కోసం మాత్రమే యేసు బలియాగం చేశాడు.

కాల్వినిష్టుల వాదన.. 
 కొందరి  కొరకే యేసుక్రీస్తు సిలువ బలియాగం చేశాడు..రోమా 9 వ అధ్యాయం లోని యాకోబు ఏశావుల ఉదంతమే దీనికి ఆధారము.ఇకపోతే..

*కాల్వినిజానికి..చాకిరేవు-2

*కాల్వినిజానికి..చాకిరేవు-2

🚯యెషయ46:10 
వక్రీకరణ:-
యేసుక్రీస్తు సిలువబలియాగం ద్వారా అందరినీ రక్షించలేకపోతే..ఆ విషయంలో దేవుని ఇష్టం, సంకల్పం,చిత్తం.. నెరవేరకుండా పోతుందా?

కాల్వినిజానికి..చాకిరేవు -1

కాల్వినిజానికి..చాకిరేవు -1

🚯రోమ 9:7-24 
 వక్రీకరణ:-
యాకోబు,ఏశావులు పుట్టి ఇంకా మేలైనా కీడైనా చేయకమునుపే దేవుడు యికోబును ప్రేమించితిని, ఏశావును ద్వేషించితిని.. అన్నాడు..మరియు పొందబోవువాని వలననైననూ, ప్రయాసపడువాని వలననైననూ ఏమీకాదు.ఒక ముద్దలోనుండే ఒక ఘటము ఘనతకును మరియొక ఘటము ఘనహీనతకునూ చేయుటకు మంటిమీద కుమ్మరికి అధికారం లేదా?!అలాగే జగత్తుపునాది వేయబడకమునుపే మనం పుట్టకముందే దేవుడు మనలో కొందరిని నిత్యజీవానికి మరికొందరిని నిత్యనరకానికీ ముందే ఎన్నుకొన్నాడు.

Subscribe to ఆకేపోగు రాజశేఖర్